Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటినిండా నిద్ర లేకపోతే...

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (14:02 IST)
ఆరోగ్యంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే కంటినిండా నిద్రపోవాలి. అంటే ఒక రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. కానీ నేటి హైటెక్ జీవితంలో ప్రతి ఒక్కరూ ఉరుకులపరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు. దాంతో చాలామంది నిద్రకు దూరమవుతున్నారు. మరికొందరు స్మార్ట్‌ఫోన్స్‌, కంప్యూటర్లతో రాత్రుళ్లు గడుపుతున్నారు. ఫలితంగా నిద్రకు పూర్తిగా దూరమవుతున్నారు.
 
వాస్తవానికి ప్రతి వ్యక్తికీ నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. కనుక వీలైనంత వరకు తగినన్ని గంటల పాటు ఖచ్చితంగా నిద్రిస్తే మంచిది. లేదంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. రాత్రివేళ నిద్ర సరిగ్గా పోకపోతే మరుసటి రోజంతా బడలికగా ఉంటుంది. పైగా, ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది. 
 
అంతేకాకుండా, నిద్రలేమి శరీర రోగనిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. తద్వారా హైబీపీకి లోనవుతారు. నిద్ర లేకపోతే గుండె వ్యాధులు, ఎముకలు బలం కోల్పోయి పెళుసుగా మారిపోతాయి. దాంతో మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు లేకపోలేదు. నిద్రలేమి వలన మెదడుపై ప్రభావం చూపుతుంది. దాంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. ఏ విషయంలోను సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకాదు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments