Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడని పండ్లు ఏంటి?

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (19:22 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా వారి ఆహారంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వ్యాధిని అదుపులో వుంచుకోవడానికి ముఖ్యమైన అంశం. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని వైద్యులు ప్రతిసారి చెపుతుంటారు.

 
చక్కెర కలిగిన డెజర్ట్‌లు, పానీయాలు, అధిక కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్ధాలు వంటి కొన్ని ఆహార పదార్థాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. అలాగే సహజ చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. జామపండ్లు వంటి కొన్ని పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివని తెలిసినప్పటికీ, చాలా తీపిగా ఉండే మరికొన్నింటికి దూరంగా ఉండాలి.

 
అధిక చక్కెర స్థాయిలు ఉన్న పండ్లను నివారించడం ఎల్లప్పుడూ మంచిది. అన్ని పండ్లలో సహజమైన చక్కెర ఉంటుంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యగా ఉంటుంది. మామిడిపండ్లు తినరాదని చెప్తారు. అలాగే సపోటా పండ్లకు కూడా దూరంగా వుండాలని చెప్తారు. మిగిలిన దాదాపు అన్ని పండ్లను మితమైన పరిమాణంలో తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments