Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడని పండ్లు ఏంటి?

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (19:22 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా వారి ఆహారంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వ్యాధిని అదుపులో వుంచుకోవడానికి ముఖ్యమైన అంశం. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని వైద్యులు ప్రతిసారి చెపుతుంటారు.

 
చక్కెర కలిగిన డెజర్ట్‌లు, పానీయాలు, అధిక కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్ధాలు వంటి కొన్ని ఆహార పదార్థాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. అలాగే సహజ చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. జామపండ్లు వంటి కొన్ని పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివని తెలిసినప్పటికీ, చాలా తీపిగా ఉండే మరికొన్నింటికి దూరంగా ఉండాలి.

 
అధిక చక్కెర స్థాయిలు ఉన్న పండ్లను నివారించడం ఎల్లప్పుడూ మంచిది. అన్ని పండ్లలో సహజమైన చక్కెర ఉంటుంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యగా ఉంటుంది. మామిడిపండ్లు తినరాదని చెప్తారు. అలాగే సపోటా పండ్లకు కూడా దూరంగా వుండాలని చెప్తారు. మిగిలిన దాదాపు అన్ని పండ్లను మితమైన పరిమాణంలో తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

తర్వాతి కథనం
Show comments