Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడని పండ్లు ఏంటి?

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (19:22 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా వారి ఆహారంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వ్యాధిని అదుపులో వుంచుకోవడానికి ముఖ్యమైన అంశం. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని వైద్యులు ప్రతిసారి చెపుతుంటారు.

 
చక్కెర కలిగిన డెజర్ట్‌లు, పానీయాలు, అధిక కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్ధాలు వంటి కొన్ని ఆహార పదార్థాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. అలాగే సహజ చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. జామపండ్లు వంటి కొన్ని పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివని తెలిసినప్పటికీ, చాలా తీపిగా ఉండే మరికొన్నింటికి దూరంగా ఉండాలి.

 
అధిక చక్కెర స్థాయిలు ఉన్న పండ్లను నివారించడం ఎల్లప్పుడూ మంచిది. అన్ని పండ్లలో సహజమైన చక్కెర ఉంటుంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యగా ఉంటుంది. మామిడిపండ్లు తినరాదని చెప్తారు. అలాగే సపోటా పండ్లకు కూడా దూరంగా వుండాలని చెప్తారు. మిగిలిన దాదాపు అన్ని పండ్లను మితమైన పరిమాణంలో తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

తర్వాతి కథనం
Show comments