Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి పానీ పూరీలు తింటే అనారోగ్య సమస్యలు, ఎలాంటివి?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (22:09 IST)
పానీ పూరీ. బాగా వేయించిన చిట్టిపూరీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె రోగులకు అనారోగ్యకరం. అదనంగా వాటిలో కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పానీ పూరీలు వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. పానీ పూరీల తయారీకి ఉపయోగించే నూనె తిరిగి మళ్లీ వాడుతుంటారు కనుక అది పాడైపోతుంది. అందువల్ల పానీ పూరీలు అనారోగ్యకరం.
 
పానీ పూరీలోని నీరు చెడుగా ఉంటే పిల్లలకు టైఫాయిడ్ రావచ్చు. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అధిక మొత్తంలో పానీ పూరీ నీరు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. పానీ పూరీ చిన్నపిల్లలకు మంచిది కాదు. డీహైడ్రేషన్ సమస్య కావచ్చు.
 
పానీ పూరీలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, దీన్ని తరచూ తింటుంటే రక్తపోటు సమస్య తలెత్తవచ్చు. గోల్గప్పలను ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. పానీ పూరీని ఎక్కువగా తింటే పేగుల్లో మంట ఏర్పడవచ్చు. ఇది అల్సర్లకు కూడా కారణం కావచ్చు.
 
గోల్గప్పను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎక్కువ పానీ పూరీ నీరు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments