Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

సిహెచ్
శనివారం, 16 నవంబరు 2024 (18:14 IST)
ఎముకలు దృఢంగా వుండాలంటే శరీరానికి క్యాల్షియం అవసరం తప్పనిసరి. నరాలు, కండరాలు పనితీరు ఆరోగ్యంగా వుండాలన్నా క్యాల్షియం ఎంతో అవసరం. ఈ క్యాల్షియం సహజసిద్ధమైన పానీయాల ద్వారా శరీరానికి అందివచ్చు. ఆ పానీయాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పాలులో క్యాల్షియం లభిస్తుంది, ఓ కప్పు ఆవు పాలలో 300 మిల్లీగ్రాముల క్యాల్షియం వుంటుంది.
బాదం పాలతో కండరాలు బలోపేతంతో పాటు ఎముకలను బలోపేతం చేస్తాయి.
100 గ్రాముల సోయా పాలులో 25 మి.గ్రా క్యాల్షియం వుంటుంది కనుక వీటిని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు.
కప్పు పాయసం పాలులో 100 గ్రాముల క్యాల్షియం వుంటుంది, కనుక దాన్ని తినవచ్చు.
పాలకూరను రసంలా తీసి అందులో కాస్త అల్లం, నిమ్మరసం చేర్చి తీసుకుంటే అధిక బరువు కంట్రోల్ అవడమే కాక ఎముకలకు బలం.
చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉంటాయి, అందువల్ల ఇవి తీసుకునేవారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి.
పెద్దవారికి ప్రతిరోజూ కనీసం 1000 మి.గ్రా క్యాల్షియం అవసరం వుంటుందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments