Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

సిహెచ్
గురువారం, 14 నవంబరు 2024 (23:54 IST)
భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. బెల్లం శరీరం లోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. బెల్లంతో ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బెల్లాన్ని ఎనీమియా రోగులు తింటే రక్త వృద్ధి కలుగుతుంది.
బెల్లం తింటే రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను తొలంగించి చర్మానికి నిగారింపునిస్తుంది.
బెల్లం తీసుకుంటే జలుబు, దగ్గు, రొంప లాంటి వాటికి ఉపశమనం కలుగుతుంది.
బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
బెల్లాన్ని నల్లనువ్వులతో పాటు లడ్డులా చేసుకుని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.
బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అసిడిటీ తగ్గిపోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments