Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారంలో పెరుగుతో ఫ్రూట్స్ స్మూతీ వుంటే..?

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (19:05 IST)
అల్పాహారంలో పెరుగుతో కూడిన పండ్ల స్మూతీని భాగం చేసుకుంటే అతి సులభంగా బరువు తగ్గుతారని న్యూట్రీషియన్లు అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక రెండు గంటలకు ఒక కప్పు బొప్పాయి లేదా తర్బూజ ముక్కలు, ఆపిల్‌ లేదా స్ట్రాబెర్రీలు వేసి తయారు చేసిన పెరుగు స్మూతీ తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. 
 
మధ్యాహ్నం ఒక కప్పు బ్రౌన్‌ రైస్‌, ఒక టీస్పూన్‌ నెయ్యి, కూరగాయాలు లేదా గ్రిల్డ్‌ చికెన్‌ లేదా ఫిష్‌ తీసుకోవాలి. అలాగే స్నాక్స్‌ సమయంలో 8 నుంచి పది వేయించిన మఖానాలు లేదా ఐదు వాల్‌నట్స్‌ లేదా ఐదు కిస్మిస్‌లు, లేదా రెండు కోడిగుడ్లు తీసుకోవాలి. డిన్నర్‌లో వెజిటబుల్‌ సూప్‌ తీసుకోవాలి. చికెన్‌ సూప్‌, మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు. అలాగే పప్పు లేదా పన్నీర్‌, గ్రిల్డ్‌ చికెన్‌, ఫిష్‌ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్‌ అయితే బీన్స్‌, బ్రొకోలి, పుట్ట గొడుగులు తినాలి.
 
అలాగే ఉదయాన్నే పరగడుపునే అరగ్లాసు అలోవెరా జ్యూస్‌లో పది తులసి ఆకులు, కొద్దిగా బెల్లం, అల్లం రసం కలుపుకుని తాగాలి. ఆ తరువాత రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments