Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లతులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే?

నల్లతులసి రసాన్ని మిరియాల పొడిలో వేసి.. ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంట

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (14:35 IST)
నల్లతులసి రసాన్ని మిరియాల పొడిలో వేసి.. ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంటే చెవినొప్పికి మంచి మందు పనిచేస్తుంది. నల్ల తులసి ఆకుల్ని ఏడు బాదం పప్పులు, నాలుగు లవంగాలను కలిపి తింటే జీర్ణశక్తికి చాలా మంచిది. 
 
నల్ల తులసి ఆకులు, తేనేను సమపాళ్లలో కలిపి కళ్లకు రాస్తే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఆస్తమా రోగులు ప్రతి రోజూ ఐదు నుంచి ఇరవై ఐదు గ్రాముల నల్లతులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది. తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి తేనె లేదా పెరుగుతో పాటు సేవిస్తే చాలా రోగాలు నివారణ అవుతాయి. 
 
పొద్దునే అల్పాహారానికి అరగంట ముందు తులసీ రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. మలేరియా వచ్చినపుడు ఐదు నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాలపొడితో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల తులసి రసాన్ని పది గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments