క్షయ వ్యాధిని గుర్తించడం ఎలాగంటే..?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:17 IST)
క్షయవ్యాధిని అంటువ్యాధి అని పిలుస్తారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావొచ్చు. మన దేశంలో దీర్ఘకాలిక వ్యాధులలో క్షయవ్యాధి ఒకటి. మైకోబ్యాక్టీరియా అనే సూక్ష్మక్రిముల కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. క్షయ వ్యాధి సోకిన శరీర అవయవాలు క్లోమం, థైరాయిడ్ వంటి రోగాలతో బాధపడవలసి వస్తుంది. 
 
1. క్షయ వ్యాధి సోకినట్లైతే గొంతు కండలు ఏర్పడడం, కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్ప స్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.
 
2. ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో గుర్తించడం కష్టం. రెండు వారాలకు పైగా దగ్గు ఉన్నట్లైతే.. క్షయవ్యాధి సోకినట్టు సందేహించవచ్చు. దీనికి తోడుగా సాయంత్రం పూటల్లో జ్వరం, ఆకలి లేకపోవడం, గుండె నొప్పి, జలుబు వంటి సూచనలు కనిపిస్తాయి. 
 
3. క్షయవ్యాధి ఊపిరితిత్తులకే కాకుండా అప్పడప్పుడు ఎముకలు, కీళ్లు, చర్మం వంటి వాటికి కూడా రావొచ్చు. ఇది పెద్దలలో కన్నా చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఎముక దగ్గర వాపు, స్వల్ప జ్వరం ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్‌పై డోనాల్డ్ ట్రంప్ కన్నెర్ర : 500 శాతం సుంకాలు మోతకు సిద్ధం

ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు యాక్సిడెంట్ ప్లాన్

Ranga Reddy: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల మృతి

రాజధాని అభివృద్ధి కోసం సేకరించిన భూములను త్వరలోనే అభివృద్ధి చేస్తాం.. నారాయణ

175 లక్షల బిర్యానీలు మొదలుకుని 39.9 లక్షల వెజ్ దోశల వరకు…

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

Anil Ravipudi: విమర్శలను తట్టుకుని ఎంటర్టైన్మెంట్ తో ఆదరణ పొందడం కష్టమైన పని : అనిల్ రావిపూడి

Venkatesh: చిరంజీవి, నేను ఇద్దరం రఫ్ఫాడించేశాం. ఎంజాయ్ చేస్తారు: విక్టరీ వెంకటేష్

Chiranjeevi: అవి తీపి జ్ఞాపకాలు. అదంతా ఈ జనరేషన్ తెలియజేసే ప్రయత్నం మన శంకర వర ప్రసాద్ గారు

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

తర్వాతి కథనం