క్షయ వ్యాధిని గుర్తించడం ఎలాగంటే..?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (15:17 IST)
క్షయవ్యాధిని అంటువ్యాధి అని పిలుస్తారు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. చర్మం నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావొచ్చు. మన దేశంలో దీర్ఘకాలిక వ్యాధులలో క్షయవ్యాధి ఒకటి. మైకోబ్యాక్టీరియా అనే సూక్ష్మక్రిముల కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. క్షయ వ్యాధి సోకిన శరీర అవయవాలు క్లోమం, థైరాయిడ్ వంటి రోగాలతో బాధపడవలసి వస్తుంది. 
 
1. క్షయ వ్యాధి సోకినట్లైతే గొంతు కండలు ఏర్పడడం, కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్ప స్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.
 
2. ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో గుర్తించడం కష్టం. రెండు వారాలకు పైగా దగ్గు ఉన్నట్లైతే.. క్షయవ్యాధి సోకినట్టు సందేహించవచ్చు. దీనికి తోడుగా సాయంత్రం పూటల్లో జ్వరం, ఆకలి లేకపోవడం, గుండె నొప్పి, జలుబు వంటి సూచనలు కనిపిస్తాయి. 
 
3. క్షయవ్యాధి ఊపిరితిత్తులకే కాకుండా అప్పడప్పుడు ఎముకలు, కీళ్లు, చర్మం వంటి వాటికి కూడా రావొచ్చు. ఇది పెద్దలలో కన్నా చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. ఎముక దగ్గర వాపు, స్వల్ప జ్వరం ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ నీతులు చెప్పడం హాస్యాస్పదం : అద్దంకి దయాకర్

వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు : మద్దతు ప్రకటించిన ఎలాన్ మస్క్

మానసిక సమస్యతో బాధపడుతున్న కొడుకును చూడలేక....

మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై విద్యార్థుల దాడి

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

తర్వాతి కథనం