ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

సిహెచ్
శుక్రవారం, 17 మే 2024 (18:58 IST)
మనం తినే పండ్లు, కూరగాయలులో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు కలిగివుంటాయి. వాటిని తింటుంటే పలు అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాదు ప్రయోజనాలను కూడా కలిగి వుంటాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాము.
 
క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడటమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
రోజూ పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కీరదోసలో వుండే సిలికాన్, సల్ఫర్ శిరోజాలకు మేలు చేస్తాయి.
బీట్ రూట్ తింటుంటే బీపీ అదుపులో వుంటుంది.
జామ పండ్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

తర్వాతి కథనం
Show comments