Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

సిహెచ్
శుక్రవారం, 17 మే 2024 (18:58 IST)
మనం తినే పండ్లు, కూరగాయలులో కొన్ని ప్రత్యేకమైన పోషక విలువలు కలిగివుంటాయి. వాటిని తింటుంటే పలు అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాదు ప్రయోజనాలను కూడా కలిగి వుంటాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాము.
 
క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడటమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
రోజూ పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కీరదోసలో వుండే సిలికాన్, సల్ఫర్ శిరోజాలకు మేలు చేస్తాయి.
బీట్ రూట్ తింటుంటే బీపీ అదుపులో వుంటుంది.
జామ పండ్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ : డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఏమిటి?

చంద్రబాబుతో గోడు చెప్పుకున్న టి. నిరుద్యోగులు.. రేవంతన్నకు చెప్పండి ప్లీజ్! (video)

భారత జోడో యాత్రకు వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్రే స్ఫూర్తి-రాహుల్ (video)

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం.. ఇవన్నీ ఫాలో ఐతే బ్యూటీ మీ సొంతం అవుతుంది..

మారిపోతున్న పిఠాపురం రూపురేఖలు.... బస్టాండుకు కొత్త హంగులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

తర్వాతి కథనం
Show comments