రాత్రిపూట అరటి పండు తీసుకుంటే.. జలుబు చేస్తుందా?

రాత్రిపూట అరటి పండు తీసుకుంటున్నారా? అయితే ఇక తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపులో మంటగా వుంటే అరటి పండు తీసుకోవచ్చు. కానీ అరటి పండును రాత్రి పూట భోజనం చేసిన తర్వాత మాత్రం తీసుకోకూడదు. ఎందు

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (10:45 IST)
రాత్రిపూట అరటి పండు తీసుకుంటున్నారా? అయితే ఇక తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపులో మంటగా వుంటే అరటి పండు తీసుకోవచ్చు. కానీ అరటి పండును రాత్రి పూట భోజనం చేసిన తర్వాత మాత్రం తీసుకోకూడదు.


ఎందుకంటే.. ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడటానికి జలుబుకి ఇది దారితీస్తుంది. అందుకే రాత్రిపూట అరటి పండును తీసుకోకూడదు. ఇందుకు బదులుగా మధ్యాహ్నం పూట అరటి పండును తీసుకోవడం మంచిది. అలాగే ఖాళీ కడుపుతో అరటి పండును తీసుకుంటే అసౌకర్యానికి లోనవుతారు. 
 
ఇక అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే త్వరగా జీర్ణం అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు కలిగిస్తుంది. ఇది సహజ యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. మధ్యాహ్నం పూట రోజూ ఒక అరటి పండును తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. 
 
అరటి పండ్లలో ఉండే మెగ్నిషియం కండరాలు దృఢంగా మారేందుకు ఉపయోగపడుతుంది. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. అరటి పండ్లలో ఉండే విటమిన్ బి9 మన శరీరంలో సెరటోనిన్ లెవల్స్‌ను పెంచుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Floodwater: కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు తగ్గుముఖం.. ప్రఖార్ జైన్

ఏపీకి ఎక్కువ.. తెలంగాణకు తక్కువ.. రేవంతన్న ఎన్ని తంటాలు పడినా?

కరూర్ తొక్కిసలాట: విజయ్‌కి రెండింతలు భద్రతను పెంచనున్న కేంద్ర ప్రభుత్వం?

Almatti Dam: ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఫైర్

PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

తర్వాతి కథనం
Show comments