Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలామంది బాత్రూమ్‌లో పడి చనిపోతున్నారు.. ఎందుకో తెలుసా?

ఈమధ్య కాలంలో బాత్రూంలో పడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. అసలు ఎందుకు బాత్రూంలో పడి జనం చనిపోతున్నారని వైద్యులు అధ్యయనం చేశారు. అందులో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ విషయం కాస్త వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూంకు వెళ్లే వాళ్ళు రాత్రి

Webdunia
గురువారం, 17 మే 2018 (22:48 IST)
ఈమధ్య కాలంలో బాత్రూంలో పడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. అసలు ఎందుకు బాత్రూంలో పడి జనం చనిపోతున్నారని వైద్యులు అధ్యయనం చేశారు. అందులో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ విషయం కాస్త వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూంకు వెళ్లే వాళ్ళు రాత్రి వేళల్లో ఎక్కువగా చనిపోతున్నారని ఒక నిర్ధారణకు వచ్చారు. 
 
రాత్రి వేళల్లో బాత్రూంకు వెళ్ళేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు వైద్యులు. రాత్రిల్లో మెలుకవ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలంటున్నారు వైద్యులు. ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపైన కూర్చుని ఉండాలట. ఆ తరువాత రెండున్నర నిమిషాల పాటు కాళ్లు కిందకు వేసి కూర్చున్న తరువాత వాష్‌రూంకు వెళ్ళాలట. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చట. 
 
ఎందుకంటే వెంటనే లేచి వెళ్ళినప్పుడు మెదడుకు రక్తప్రసరణ లోపిస్తుందట. గుండె కొట్టుకోవడంలో తేడాలు వుంటాయట. కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ నియమాన్ని పాటించాలంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా బైలింగ్వల్ చిత్రం

Nitin: సోలోడేట్ లోనే రాబిన్‌హుడ్ అనుకున్నాం, కానీ పోటీ తప్పదనే రావాల్సివచ్చింది : చిత్ర టీమ్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

తర్వాతి కథనం
Show comments