Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ ఉడికించి.. కర్రీ తీసుకుంటే సరి.. తండూరీ తింటే క్యాన్సర్..?

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (14:56 IST)
Tandoori chicken
చికెన్ ఉడికించి.. కర్రీ తీసుకుంటే సరిపోతుంది. కానీ తండూరి చికెన్‌లా నిప్పులపై కాల్చుకుని తింటే మాత్రం క్యాన్సర్ వస్తుంది. ఇలాంటి మాంసాన్ని ఎక్కువ తీసుకుంటే ప్రాణాల మీదకు వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్టీక్ మీట్ తింటే పాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదముందని వెల్లడి అయ్యింది. 
 
బాగా కాల్చిన చికెన్‌ను ఎక్కువగా తినేవారు, తినని వారిపై అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయం సర్వే చేసింది. ఈ సర్వేలో మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పైపొర మీద క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉందని తేలింది. 
 
దాని ప్రకారం.. కాల్చిన మాంసం తినని వారితో పోల్చితే, తినే వారిలో 60 శాతం ఎక్కువ మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. 
 
అంతేకాదు మాంసం మంటపై కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పుల మీద పడి.. పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్‌కి దారితీస్తుంది. ఇది మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్‌లో భర్త హత్య : నమ్మశక్యంగా లేదు : డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ త్యాన్‌సాంగ్

కొమ్మినేని అరెస్టు : సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అభ్యంతరం

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

తర్వాతి కథనం
Show comments