Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ ఉడికించి.. కర్రీ తీసుకుంటే సరి.. తండూరీ తింటే క్యాన్సర్..?

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (14:56 IST)
Tandoori chicken
చికెన్ ఉడికించి.. కర్రీ తీసుకుంటే సరిపోతుంది. కానీ తండూరి చికెన్‌లా నిప్పులపై కాల్చుకుని తింటే మాత్రం క్యాన్సర్ వస్తుంది. ఇలాంటి మాంసాన్ని ఎక్కువ తీసుకుంటే ప్రాణాల మీదకు వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్టీక్ మీట్ తింటే పాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదముందని వెల్లడి అయ్యింది. 
 
బాగా కాల్చిన చికెన్‌ను ఎక్కువగా తినేవారు, తినని వారిపై అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయం సర్వే చేసింది. ఈ సర్వేలో మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పైపొర మీద క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉందని తేలింది. 
 
దాని ప్రకారం.. కాల్చిన మాంసం తినని వారితో పోల్చితే, తినే వారిలో 60 శాతం ఎక్కువ మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. 
 
అంతేకాదు మాంసం మంటపై కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పుల మీద పడి.. పాలీసైక్లిక్ ఆరోమెటిక్ హైడ్రోకార్బన్‌కి దారితీస్తుంది. ఇది మన ఆరోగ్యానికి అత్యంత హానికరమని నిపుణులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

తర్వాతి కథనం
Show comments