Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటివారు జామపండును తినకూడదు, ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (23:18 IST)
జామపండులో ప్రోటీన్లు, విటమిన్స్ వున్నాయి. ఐతే జలుబు, దగ్గు, జలుబు ఉన్నవారు జామపండు తినకూడదు. ఎందుకంటే ఆ సమయంలో జామకాయ తినడం వల్ల దాని ప్రభావం చల్లగా ఉంటుంది, నొప్పిని పెంచుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో దీనికి దూరంగా ఉండాలి.

 
జామ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. ఈ కారణంగా డయాబెటిక్ పేషెంట్లకు దీనిని తినమని తరచుగా సిఫార్సు చేస్తారు. అయితే ఇది పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. గ్లూకోజ్ స్థాయిని తనిఖీ చేస్తూ వుండాలి. జామపండులో సహజ చక్కెర వుంటుంది.

 
జామలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇది కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో మంట సమస్య ఉన్నవారు జామపండును తినకూడదు, అది వాపు సమస్యను పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments