Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటివారు జామపండును తినకూడదు, ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (23:18 IST)
జామపండులో ప్రోటీన్లు, విటమిన్స్ వున్నాయి. ఐతే జలుబు, దగ్గు, జలుబు ఉన్నవారు జామపండు తినకూడదు. ఎందుకంటే ఆ సమయంలో జామకాయ తినడం వల్ల దాని ప్రభావం చల్లగా ఉంటుంది, నొప్పిని పెంచుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో దీనికి దూరంగా ఉండాలి.

 
జామ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. ఈ కారణంగా డయాబెటిక్ పేషెంట్లకు దీనిని తినమని తరచుగా సిఫార్సు చేస్తారు. అయితే ఇది పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. గ్లూకోజ్ స్థాయిని తనిఖీ చేస్తూ వుండాలి. జామపండులో సహజ చక్కెర వుంటుంది.

 
జామలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఇది కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో మంట సమస్య ఉన్నవారు జామపండును తినకూడదు, అది వాపు సమస్యను పెంచుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments