Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా... పని ఒత్తిడి.. తగ్గాలంటే.. ఏం చేయాలంటే..?

Webdunia
గురువారం, 16 మే 2019 (12:25 IST)
విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారా? గంట పాటు ఏసీల్లో కూర్చుంటున్నారా..? అయితే ఈ చిట్కా పాటించండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఏ మాత్రం పని ఒత్తిడి ఉన్నా కదలకుండా కూర్చునేందుకే ప్రయత్నిస్తాం. కానీ అలా చేయకూడదు. ఒత్తిడికి గురైనప్పుడు కనీసం 10 నిమిషాలు.. ఎండలో గడపాలట. ఎండనుంచి వెలువడే సూర్యకిరణాలు శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. అంతేకాదు మనసు కూడా ఉల్లాసంగా మారుతుంది. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది.
 
అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. కనీసం ఏడు గంటలపాటు నిద్ర అవసరం. అలా కాకుండా నిద్రకు దూరమైనా లేదా నిద్రకు అతి తక్కువ సమయాన్ని కేటాయించినా కూడా మెదడు ఒత్తిడికి లోనవుతుంది. శరీరంలా మెదడుకీ విశ్రాంతి అవసరం. అది సాధ్యం కావాలంటే హాయిగా నిద్రపోవాలి. అందుకు తగినట్లు దినచర్యను మార్చుకోవాలి. 
 
అలాగే ఇతరులతో మీ భావాలను పంచుకోడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఒత్తిడి దూరమై మనస్సు తేలిక అవుతుంది. కాబట్టి ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చోకుండా స్నేహితులతో, సన్నిహితులతో మాట్లాడటం చేయాలి అంటున్నారు.. మానసిక నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments