అబ్బా... పని ఒత్తిడి.. తగ్గాలంటే.. ఏం చేయాలంటే..?

Webdunia
గురువారం, 16 మే 2019 (12:25 IST)
విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారా? గంట పాటు ఏసీల్లో కూర్చుంటున్నారా..? అయితే ఈ చిట్కా పాటించండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఏ మాత్రం పని ఒత్తిడి ఉన్నా కదలకుండా కూర్చునేందుకే ప్రయత్నిస్తాం. కానీ అలా చేయకూడదు. ఒత్తిడికి గురైనప్పుడు కనీసం 10 నిమిషాలు.. ఎండలో గడపాలట. ఎండనుంచి వెలువడే సూర్యకిరణాలు శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి. అంతేకాదు మనసు కూడా ఉల్లాసంగా మారుతుంది. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది.
 
అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. కనీసం ఏడు గంటలపాటు నిద్ర అవసరం. అలా కాకుండా నిద్రకు దూరమైనా లేదా నిద్రకు అతి తక్కువ సమయాన్ని కేటాయించినా కూడా మెదడు ఒత్తిడికి లోనవుతుంది. శరీరంలా మెదడుకీ విశ్రాంతి అవసరం. అది సాధ్యం కావాలంటే హాయిగా నిద్రపోవాలి. అందుకు తగినట్లు దినచర్యను మార్చుకోవాలి. 
 
అలాగే ఇతరులతో మీ భావాలను పంచుకోడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఒత్తిడి దూరమై మనస్సు తేలిక అవుతుంది. కాబట్టి ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చోకుండా స్నేహితులతో, సన్నిహితులతో మాట్లాడటం చేయాలి అంటున్నారు.. మానసిక నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ బాహుబలి అయితే చంద్రబాబు భల్లాలదేవుడు.. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా (video)

Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో పవన్ జోక్యం.. మండిపడ్డ కోమటిరెడ్డి

Telugu Man: మానవ అక్రమ రవాణా కేసు.. అరెస్టయిన వారిలో ఒక తెలుగు వ్యక్తి

Arava Sreedhar: అరవ శ్రీధర్‌కు ఊరట.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్

నకిలీ స్టాక్ ట్రేడింగ్ - రూ.85 లక్షల వరకు మోసపోయిన హైదరాబాదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

Dr. Rajendra Prasad: డా. రాజేంద్రప్రసాద్ మొదటి చిత్రం పిఠాపురంలో

Meenakshi Chaudhary: అలిపిరి నుంచి కాలినడక తిరుమలకు.. శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి (video)

Sri Vishnu: శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మృత్యుంజ‌య్‌ రిలీజ్ డేట్

తర్వాతి కథనం
Show comments