సరిగ్గా నిద్రలేకపోతే ఏమవుతుందో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:14 IST)
ప్రతి ప్రాణికి ఆహారం, గాలి, నీరు ఎంత అవసరమో అలానే అలసిన శరీరానికి విశ్రాంతి, నిద్రకూడా చాలా అవసరం. పగలంతా అలసిపోయిన శరీరానికి నిద్రపోవడం వలన మనిషి శరీరంలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. 
 
అదే శరీరానికి తగినంత నిద్ర లేకపోతే మరుసటి రోజు అలసట, ఇతరులపై కోపం, పనిమీద ఏకాగ్రత కుదరకపోవడం, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడం, మతిమరుపు వంటివి జరుగుతుంటాయి. అదే కంటినిండా నిద్రపోయినవారిలో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది అంటున్నారు వైద్యులు. 
 
కాబట్టి ఒకరోజు నిద్రలేకపోతే మనిషి ఒత్తిడికి లోనవుతుంటాడు. దీంతో ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రభావం ఉంటుందంటున్నారు వైద్యులు. నిద్రలేమి కారణంగా ఒత్తిడి పెరగడం, రక్తపోటు, శరీరం లావు పెరగడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ. 100కే అత్యాచారం, 15 ఏళ్ల బాలికపై వైద్యుడు అఘాయిత్యం

భార్య ప్రవర్తనపై అనుమానం.. తుపాకీతో కాల్చి చంపేసిన భర్త

ఇది తిరుమల క్యూ లైన్ అనుకునేరు, హైదరాబాద్ వర్షం దెబ్బకు మెట్రోకి క్యూ, వీడియో

Hyderabad rains: మీ ఆంధ్రోళ్ల వల్లే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేసారు, SM మీమ్స్

రణరంగంగా మారిన పశ్చిమాసియా - అమెరికా - ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priya Bhavani Shankar: ఇరుముడి లో ఎన్నో మధుర జ్ఞాపకాలు : ప్రియా భవాని శంకర్

Nag Aswin: సింగ్ గీతం విడుదల మార్పు- సెన్సార్ పూర్తి- క్లీన్ యూ సర్టిఫికేట్

పల్లె ప్రజల జీవనం - ప్రేమానుబంధాలు చూపించడంలో దిట్ట : పవన్ కళ్యాణ్

Pawankalyan: భారతీరాజా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, కె రాఘవేంద్రరావు

దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇకలేరు... అనారోగ్యంతో ఇంట్లో మృతి

తర్వాతి కథనం
Show comments