Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిగ్గా నిద్రలేకపోతే ఏమవుతుందో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:14 IST)
ప్రతి ప్రాణికి ఆహారం, గాలి, నీరు ఎంత అవసరమో అలానే అలసిన శరీరానికి విశ్రాంతి, నిద్రకూడా చాలా అవసరం. పగలంతా అలసిపోయిన శరీరానికి నిద్రపోవడం వలన మనిషి శరీరంలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. 
 
అదే శరీరానికి తగినంత నిద్ర లేకపోతే మరుసటి రోజు అలసట, ఇతరులపై కోపం, పనిమీద ఏకాగ్రత కుదరకపోవడం, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడం, మతిమరుపు వంటివి జరుగుతుంటాయి. అదే కంటినిండా నిద్రపోయినవారిలో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది అంటున్నారు వైద్యులు. 
 
కాబట్టి ఒకరోజు నిద్రలేకపోతే మనిషి ఒత్తిడికి లోనవుతుంటాడు. దీంతో ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రభావం ఉంటుందంటున్నారు వైద్యులు. నిద్రలేమి కారణంగా ఒత్తిడి పెరగడం, రక్తపోటు, శరీరం లావు పెరగడం, బరువు పెరగడం వంటివి సంభవిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments