ఈత కాయలు తింటే ఏం జరుగుతుంది?

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (18:12 IST)
వేసవి రాగానే ఈత చెట్ల నుంచి కాసే ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి. వీటిని తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
ఈత కాయలు తింటే అల్జీమర్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
ఈత కాయల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది కనుక వీటిని తినేవారికి ఎముక పుష్టి కలుగుతుంది.
 
ఈత పండ్లను ఉదయం వేళల్లో తింటుంటే జీర్ణశక్తి పెరిగి మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
 
ఈత పండ్లు, ఈత కల్లులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త వృద్ధి జరుగుతుంది.
 
ఈత పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు.
 
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఈత పండ్లకు వున్నది.
 
వేసవిలో శరీర వేడిని తగ్గించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఈత కాయలు, ఈత కల్లు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

తర్వాతి కథనం
Show comments