Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉడకబెట్టిన అన్నాన్ని మళ్లీ రీ-హీట్ చేసి తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (21:42 IST)
రాత్రి పూట వండిన అన్నం మిగిలిపోతే మరుసటి రోజు తినడం చాలామంది చేస్తుంటారు. ఐతే అలా తినే అన్నాన్ని కొందరు రీ-హీట్ చేస్తారు. ఇలా తిరిగి అన్నాన్ని ఉడకబెట్టి తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. ఉడకబెట్టిన అన్నం తినేవారు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. అన్నాన్ని రీ-హీట్ చేస్తే అది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఇతర ఆహార పదార్థాల మాదిరిగా కాకుండా, బియ్యంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఉడకబెట్టిన అన్నాన్ని తిరిగి రీహీట్ చేసి తినడం వల్ల ఈ బ్యాక్టీరియాతో ఫుడ్ పాయిజన్ అవుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను నివారించాలంటే ఉడికిన అన్నాన్ని గది వాతావరణంలో వుంచాలి.
 
అన్నం వండిన వెంటనే వేడివేడిగా తినడం మంచిది. కొందరు ఉడకబెట్టిన అన్నాన్ని రిఫ్రిజిరేటర్‌లో వుంచి దాన్ని మళ్లీ వేడి చేసి తింటారు. అది మంచిది కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments