నూడుల్స్ తరచుగా తినడం ప్రమాదకరమా?

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (14:36 IST)
చాలా మంది కొన్ని నిమిషాల్లో సిద్ధంగా ఉన్న నూడుల్స్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఫాస్ట్ ఫుడ్ నూడుల్స్ వల్ల శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి.
 
నూడుల్స్‌‌లో పీచు, ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి పోషకాలు సరిగా లభించవు.
 
ప్రాసెస్ చేసిన ఫుడ్ నూడుల్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
నూడుల్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వికారం, తలనొప్పి వస్తుంది.
 
నూడుల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మధుమేహానికి కారణం కావచ్చు.
నూడుల్స్‌ను లూబ్రికేట్ చేయడానికి ఉపయోగించే పారాఫిన్ వ్యాక్స్ పేగు సమస్యలను కలిగిస్తుంది.
 
మైదా పిండిని నూడుల్స్‌లో కూడా కలపడం వల్ల శారీరక సమస్యలు తలెత్తుతాయి.
నూడుల్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మలబద్ధకం, మల క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

తర్వాతి కథనం
Show comments