Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూడుల్స్ తరచుగా తినడం ప్రమాదకరమా?

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (14:36 IST)
చాలా మంది కొన్ని నిమిషాల్లో సిద్ధంగా ఉన్న నూడుల్స్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఫాస్ట్ ఫుడ్ నూడుల్స్ వల్ల శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి.
 
నూడుల్స్‌‌లో పీచు, ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి పోషకాలు సరిగా లభించవు.
 
ప్రాసెస్ చేసిన ఫుడ్ నూడుల్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
నూడుల్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వికారం, తలనొప్పి వస్తుంది.
 
నూడుల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మధుమేహానికి కారణం కావచ్చు.
నూడుల్స్‌ను లూబ్రికేట్ చేయడానికి ఉపయోగించే పారాఫిన్ వ్యాక్స్ పేగు సమస్యలను కలిగిస్తుంది.
 
మైదా పిండిని నూడుల్స్‌లో కూడా కలపడం వల్ల శారీరక సమస్యలు తలెత్తుతాయి.
నూడుల్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మలబద్ధకం, మల క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఫోటో షూట్‌ల కోసం తీసుకెళ్లి.. అత్యాచారం చేసి హాస్టల్‌లో దింపాడు..

పోలవరం ప్రాజెక్టు వద్ద కొత్త డయాఫ్రమ్ వాల్.. ప్రారంభం ఎప్పుడు?

మరో ఎంపాక్స్ కేసు.. యూఏఈ నుంచి వ్యక్తికి పాజిటివ్

గణేశ నిమజ్జన శోభాయాత్ర చూశాడు.. బైకుపై వస్తుండగా ఇంటర్ విద్యార్థి హత్య

వైకాపాకు తగలనున్న షాక్.. జసనేన వైపు సామినేని ఉదయభాను!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్‌తో నా స్నేహం.. మూడు పువ్వులు - ఆరు కాయలు : హాస్య నటుడు అలీ

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

తర్వాతి కథనం
Show comments