Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవంగాలు అధికంగా తింటే ఏం జరుగుతుంది?

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (15:36 IST)
జలుబు, దగ్గులో లవంగాన్ని ఉపయోగిస్తారు. ఇది దంతాలకు కూడా మేలు చేస్తుంది. ఐతే ఈ లవంగాలను ఎక్కువగా తీసుకుంటే నష్టం కలిగిస్తుంది. అవేంటో చూద్దాము. లవంగాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. చర్మం దెబ్బతింటుంది, మొటిమలకు దారితీస్తుంది.
 
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు, ఛాతీ లేదా పొట్టలో మంట కూడా వస్తుంది. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. దీని అధిక వినియోగం వల్ల అలర్జీకి దారితీసే అవకాశం కూడా లేకపోలేదు.
 
లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులు దెబ్బతింటాయి. లవంగాలు తినడం గర్భిణీ స్త్రీలకు హాని కలిగించవచ్చు. లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం, కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments