Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లు, కూర ముక్కలను కలిపి తీసుకుంటున్నారా? (video)

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడంతో ఒబిసిటీ ఆవహిస్తోంది. దీంతో కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలను డబ్బాల్లో కలిపి తీసుకుంటూ వుంటారు. ఇలా తీసుకుంటే హెల్దీ అనుకుంటారు. కూరగాయ ముక్కల్లోని కేలరీలకు, పండ్ల

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (18:06 IST)
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడంతో ఒబిసిటీ ఆవహిస్తోంది. దీంతో కూరగాయ ముక్కలు, పండ్ల ముక్కలను డబ్బాల్లో కలిపి తీసుకుంటూ వుంటారు. ఇలా తీసుకుంటే హెల్దీ అనుకుంటారు.

కూరగాయ ముక్కల్లోని కేలరీలకు, పండ్ల ముక్కల్లోని కేలరీలకు తేడా వుంటుంది. అందుకే పండ్లు తిన్న తర్వాత నాలుగైదు గంటలు ఆగి కూరగాయల ముక్కలు తీసుకోవచ్చు. భోజనం తర్వాత పండ్లను తీసుకోవడం చేయకూడదు. భోజనానికి రెండు గంటల ముందు అర కప్పు మోతాదులో ఏవైనా పండ్ల ముక్కలను తీసుకోవచ్చును.
 
కొందరు పండ్ల ముక్కలను పంచదార కలిపి తీసుకోవడం లేదా తేనెతో కలిపి తీసుకోవడం చేస్తుంటారు. అయితే ఈ విధంగా పండ్లు తీసుకోవడం మంచిది కాదు. పండ్లను, కూరగాయ ముక్కలను వేటితోనూ జతచేయకుండా తీసుకోవాలి. ఇక సలాడ్లలో ఉప్పు కలుపుకుని తినకూడదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. పుల్లగా ఉండే పళ్లను, తీయటి పళ్లను కలిపి తినకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments