Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనంలో రోటీ తీసుకోవడం మంచిదంటారా?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (11:52 IST)
రాత్రిపూట అన్నం తీసుకోకుండా రోటీలను మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. బియ్యంతో పోల్చితే గోధుమ పిండిలో ఐదురెట్లు ఎక్కువగా ప్రోటీన్లు వున్నాయి. మూడురెట్లు కార్బోహైడ్రేడ్లు, పదిరెట్లు పొటాషియం వున్నాయి. రైస్ కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్‌లు తక్కువ. ఇంకా రోటీలను రాత్రి పూట తీసుకుంటే.. రక్తంతో చక్కెర స్థాయిలు పెరగవు. 
 
రక్తంలో గ్లోకోజ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే.. రాత్రిపూట నాలుగు రోటీలను తింటే సరిపోతుంది. రోటీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆకలి వేయదు. తద్వారా తీసుకునే ఆహారం పరిణామం కూడా తగ్గుతుంది. దీంతో బరువు తగ్గుతారు. 
 
బియ్యంలో వుండే కార్బోహైడ్రేడ్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. గోధుమలో వుండే ఫైబర్ నిదానంగా జీర్ణమవుతుంది. రోటీలను తీసుకుంటే.. కార్బోహైడ్రేట్లు రక్తంలో కలవవు. అందుకే భోజనంలో రోటీని భాగం చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments