Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనంలో రోటీ తీసుకోవడం మంచిదంటారా?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (11:52 IST)
రాత్రిపూట అన్నం తీసుకోకుండా రోటీలను మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. బియ్యంతో పోల్చితే గోధుమ పిండిలో ఐదురెట్లు ఎక్కువగా ప్రోటీన్లు వున్నాయి. మూడురెట్లు కార్బోహైడ్రేడ్లు, పదిరెట్లు పొటాషియం వున్నాయి. రైస్ కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్‌లు తక్కువ. ఇంకా రోటీలను రాత్రి పూట తీసుకుంటే.. రక్తంతో చక్కెర స్థాయిలు పెరగవు. 
 
రక్తంలో గ్లోకోజ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే.. రాత్రిపూట నాలుగు రోటీలను తింటే సరిపోతుంది. రోటీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆకలి వేయదు. తద్వారా తీసుకునే ఆహారం పరిణామం కూడా తగ్గుతుంది. దీంతో బరువు తగ్గుతారు. 
 
బియ్యంలో వుండే కార్బోహైడ్రేడ్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. గోధుమలో వుండే ఫైబర్ నిదానంగా జీర్ణమవుతుంది. రోటీలను తీసుకుంటే.. కార్బోహైడ్రేట్లు రక్తంలో కలవవు. అందుకే భోజనంలో రోటీని భాగం చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments