Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా రేకులు తింటే బరువు తగ్గిపోతుందట.. ఇంకా వీర్యవృద్ధికి? (video)

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (19:54 IST)
రోజా పువ్వుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. రోజా పూలలో విటమిన్ సి పుష్కలంగా వుంది. రోజా పూల రేకులకు సూక్ష్మక్రిములను తరిమికొట్టే శక్తి వుంది. రోజా పువ్వుల్లోని వాసన ఒత్తిడిని మాయం చేస్తుంది. ఒత్తిడిలో వుండే వారు రోజ్ పువ్వులను వాసన చూస్తే ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజా పూల రేకులను తినవచ్చు.
 
డైరక్టుగా కాకపోయిన పూల రేకులకు ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. ఫలితం బరువు తగ్గుతారని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. రోజా పువ్వులను తింటే శరీరంలో మెటబాలిజం చక్కగా పనిచేస్తుంది. అంటే అన్ని అవయవాల పనితీరు మెరుగవుతుంది. 
 
రోజా రేకులను రోజూ గుప్పెడు తింటూ వస్తే అవి మన శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. తద్వారా రక్తశుద్ధి జరుగుతుంది. అంతేకాక సహజంగానే వీటికి వీర్యవృద్ధిని పెంచే గుణముందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

రోజాలలో వుండే సి-విటమిన్ పాడైన కణాలు పునరుజ్జీవం పొందుతాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మహిళల్లో రుతుస్రావ సమస్యలు ఉన్నవారు రోజాల రేకులను తింటే మంచిది. సంతాన సాఫల్య సమస్యలకు కూడా ఇవి చెక్ పెడతాయి. ఐతే రోజా పూల రేకులను బాగా కడిగిన తర్వాతే తినాలి.

ఎందుకంటే వాటిపై పురుగు మందులు చల్లుతుంటారు. మైగ్రేన్ తలనొప్పి వంటివి ఉన్నవారు రోజ్ ఆయిల్‌తో మర్దన చేసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. రోజా రేకులతో తయారు చేసే కషాయం కూడా ఆరోగ్యానికి మంచిదే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments