ఎండకు ఎండు ఖర్జూరాలు.. నీటిలో నానబెట్టి తెల్లవారు లేవగానే?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (19:43 IST)
వేసవి తాపం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అందుకే వేడి వేడిగా ఆహారం తీసుకోవడం మానేసి.. పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు, పెద్దవాళ్లకు తప్పని సరిగా బార్లీ లేదా రాగి జావ ఇవ్వాలి. వీలైతే మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. ఉదయాన్నే ఈ జావ తాగితే వేసవి తాపం నుంచి తేలిగ్గా బయట పడతారు.
 
* నాలుగు ఎండు ఖర్జూరాలు తీసుకొని, వాటిని రాత్రి పూట నానపెట్టండి. తెల్లారు లేవగానే ఆ నీళ్లలో కాస్త తేనె, వీలయితే కాస్త నిమ్మకాయ రసం కలుపుకొని తాగాలి. 
 
* సాయంత్రం ఆరు దాటినా భానుడు ప్రతాపం చూపుతూనే ఉంటాడు. అందుకే పిల్లల్ని సాయంత్రం ఇంట్లో ఆడే ఆటలు ఆడించండి. రాత్రి చల్లబడ్డాక పిల్లలందరినీ పోగుచేసి, అవుట్‌డోర్ గేమ్స్ ఆడిస్తే వాళ్లకు ఎండ బాధ తప్పుతుంది.
 
* బిగుతుగా ఉన్న బట్టల్ని పక్కనబెట్టి చక్కగా కాటన్ బట్టలు వేసుకోండి. సాధ్యమైనంత వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే చమట నుంచి బయటపడతారు.
 
* పెరుగు, మజ్జిగతో చేసుకునే వంటల్ని తీసుకోవాలి. కాఫీలు, టీలకు గుడ్‌బై చెప్పి చక్కగా పెరుగు చట్నీలు, మజ్జిగచారులు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments