Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండు మిర్చిని తినండి.. బరువు తగ్గండి.. (Video)

Webdunia
గురువారం, 30 మే 2019 (17:34 IST)
సరైన సమయానికి భోజనం చేయకపోవడం, చిరుతిండ్లు ఎక్కువగా తినడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడి ఇలా చాలా కారణాల వలన మనకు అనారోగ్యం వస్తుంది. బరువు పెరిగి ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. పండు మిర్చి తింటే ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బరువు తగ్గించుకునేందుకు మరియు ఆయుష్షు పెరుగుదల కోసం పండు మిర్చిని తరచుగా తినాలని చెబుతున్నారు. 16వేల మందిపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు తరుచూ పండు మిరపకాయలు తినడం వల్ల బరువు తగ్గుతారని నిర్ధారించారు. పండు మిరపకాయలు తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. 
 
దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీని వలన మనిషి రోగాల బారిన పడకుండా ఉంటాడు. ఆయుష్షు కూడా పెరుగతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments