పండు మిర్చిని తినండి.. బరువు తగ్గండి.. (Video)

Webdunia
గురువారం, 30 మే 2019 (17:34 IST)
సరైన సమయానికి భోజనం చేయకపోవడం, చిరుతిండ్లు ఎక్కువగా తినడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడి ఇలా చాలా కారణాల వలన మనకు అనారోగ్యం వస్తుంది. బరువు పెరిగి ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. పండు మిర్చి తింటే ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బరువు తగ్గించుకునేందుకు మరియు ఆయుష్షు పెరుగుదల కోసం పండు మిర్చిని తరచుగా తినాలని చెబుతున్నారు. 16వేల మందిపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు తరుచూ పండు మిరపకాయలు తినడం వల్ల బరువు తగ్గుతారని నిర్ధారించారు. పండు మిరపకాయలు తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. 
 
దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీని వలన మనిషి రోగాల బారిన పడకుండా ఉంటాడు. ఆయుష్షు కూడా పెరుగతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం : కనీస పింఛను రూ.25 వేలు

విద్యార్థులను వేధించి రూ.కోట్లలో ఫీజులు వసూలు.. మోహన్ బాబు వర్శిటీ గుర్తింపు రుద్దు చేయాలి...

ప్రాజెక్టు చీతా : ఆఫ్రికా నుంచి భారత్‌కు మరిన్ని చిరుత పులులు

నెల్లూరు జాఫర్ సాహెబ్ కాలువలో రెండు మృత దేహాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించి.. రూ.3 కోట్లు ఆఫర్ చేశారు : మల్లారెడ్డి

Avika Gor: మిలింద్ తో పెండ్లి సమయంలో అవికా గోర్ కన్నీళ్ళుపెట్టుకుంది

Vijay Deverakonda: అందుకే సత్యసాయి బాబా మహా సమాధిని విజయ్ దేవరకొండ సందర్శించారా

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

తర్వాతి కథనం
Show comments