Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండు మిర్చిని తినండి.. బరువు తగ్గండి.. (Video)

Webdunia
గురువారం, 30 మే 2019 (17:34 IST)
సరైన సమయానికి భోజనం చేయకపోవడం, చిరుతిండ్లు ఎక్కువగా తినడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడి ఇలా చాలా కారణాల వలన మనకు అనారోగ్యం వస్తుంది. బరువు పెరిగి ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. పండు మిర్చి తింటే ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బరువు తగ్గించుకునేందుకు మరియు ఆయుష్షు పెరుగుదల కోసం పండు మిర్చిని తరచుగా తినాలని చెబుతున్నారు. 16వేల మందిపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు తరుచూ పండు మిరపకాయలు తినడం వల్ల బరువు తగ్గుతారని నిర్ధారించారు. పండు మిరపకాయలు తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. 
 
దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీని వలన మనిషి రోగాల బారిన పడకుండా ఉంటాడు. ఆయుష్షు కూడా పెరుగతుంది.
 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments