Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలంటే రాగులను తీసుకుంటే? ఎలా? ఎందుకు?

వేసవిలో రాగులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా వుండటంతో ఎముకలకు బలం చేకూరుతుంది. రాగులలో మాంసకృత్తులు వుండటం వల్ల పోషాకాహారలోపం తలెత్తదు. వీటిని తీసు

Webdunia
మంగళవారం, 8 మే 2018 (13:24 IST)
వేసవిలో రాగులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా వుండటంతో ఎముకలకు బలం చేకూరుతుంది. రాగులలో మాంసకృత్తులు వుండటం వల్ల పోషాకాహారలోపం తలెత్తదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇవి గుండెజబ్బుల్ని దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది.  
 
రాగులలో ఇనుము ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి దీనివల్లే రక్తహీనతతో బాధపడుతున్న వారికి వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మీ బరువు తగ్గాలనుకునే వారికి రాగులను డైట్‌లో చేర్చుకోవాలి. రాగులతో సంగటి లేదా అంబలి.. రాగి రొట్టెలు, దోసెల రూపంలో తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు చేకూర్చుతారు. 
 
రాగి పిండిలో చాలా రకాలైన అమైనో ఆమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడికి గురైన వాళ్లకి, ఆందోళనను తగ్గించడంతో పాటు కండరాలకు బలాన్నిస్తాయి. రాగులలో విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments