Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలంలో వడదెబ్బ తగలకూడదంటే ఈ పండు తింటే?

Webdunia
బుధవారం, 27 మే 2020 (19:46 IST)
దానిమ్మ పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇంకా మేలు చేకూర్చే పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ రసం గుండె, కాలేయం, మూత్రపిండాలకు మంచిదట. వడదెబ్బ వల్ల వచ్చే జ్వరాలను పూర్తిగా తగ్గించడానికి ఎంతో దోహదం చేస్తుందట.
 
దాహాన్ని అణచి తాపాన్ని పోగొడుతుందట. వేసవిలో శరీరం వేడి అనిపించినప్పుడు దానిమ్మ పండు గుజ్జును పైపూతగా వేసుకుంటే ప్రయోజనం వుంటుందట. అందుకే ఎండాకాలంలో దానిమ్మను ప్రతిరోజు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. జ్యూస్‌గా తాగడం కన్నా దానిమ్మను అలాగే తింటే ఇంకా మంచిదంటున్నారు. ఒకవేళ జ్యూస్ తాగినా ఐస్ తక్కువగాను, చక్కెర కూడా తక్కువగాను కలుపుకుని తాగాలట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డు ప్రహరీ గోడపై చిరుతపులి పరుగులు (video)

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. సీఎం రేవంత్ రాజకీయ క్రీడలో భాగమంటున్న కవిత

వైఎస్ఆర్ కడప జిల్లా బాగానే వుంది, ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అయితే బహుబాగు: వైఎస్ షర్మిల

Roja: చంద్రబాబు అధికారంలోకి వచ్చింది అప్పులు, అరచకాలకు పెంచడానికే: రోజా

మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్

Dil Raju: పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు- దిల్ రాజు

Sharanya: ఫిదా భామ శరణ్యకు సన్నగిల్లిన అవకాశాలు.. కానీ ఈ ఏడాది ఛాన్సులే ఛాన్సులు

ప్రేమ, ప్రతీకారం, మోసంతో అడివి శేష్ డకాయిట్ ఫైర్ గ్లింప్స్ రిలీజ్

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కాయదు పార్టీ వ్యవహారం- ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. అవి కంపల్సరీ

తర్వాతి కథనం
Show comments