Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాసపండును అలా 40 రోజులు తీసుకుంటే? బొజ్జ కరిగిపోతుంది.. తెలుసా? (వీడియో)

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (12:06 IST)
పైనాపిల్‌లో దాగివున్న ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం.. విటమిన్ ఏబీసీ ధాతువులు కలిగిన అనాస పండును వరుసగా 40 రోజుల పాటు తీసుకుంటే బొజ్జ తగ్గుతుంది. ముఖ చర్మం మెరిసిపోతుంది. పీచు, ఇనుమును కలిగిన ఈ పండు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అనాసపండులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. హృద్రోగాలను ఇది నయం చేస్తుంది. 
 
ఆస్తమా ద్వారా ఏర్పడే శ్వాస సంబంధిత రుగ్మతలను ఇది తొలగిస్తుంది. కానీ అనాస పండును మితంగా తీసుకోవాలి. పెరుగుతో పాటు అనాస పండును తీసుకోవచ్చు. ఇంకా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇతర కూరగాయలతో కలిపి సలాడ్ రూపంలోనూ డైట్‌లో భాగం చేసుకోవచ్చు. అనాసపండు తేనెతో కలిపి జ్యూస్ రూపంలో 40 రోజుల పాటు తీసుకుంటే.. మైగ్రేన్ తలనొప్పి తొలగిపోతుంది. 
 
ఇంకా కంటి సమస్యలుండవు. చెవిపోటు, దంత సమస్యలు, గొంతు నొప్పిని తగ్గించే గుణం ఫైనాపిల్‌లో పుష్కలంగా వుంది. అనాసపండు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. పచ్చకామెర్లు వున్నవారు అనాస పండు రసాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
 
రక్తహీనతకు కూడా అనాస మెరుగ్గా పనిచేస్తుంది. పిత్త సంబంధిత వ్యాధులను ఇది నయం చేయగలదని.. ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెయిన్‌కిల్లర్‌గా పనిచేయడంలో పైనాపిల్ ముందుంటుంది. కానీ పైల్స్‌తో ఇబ్బంది పడేవారు, గర్భిణీ మహిళలు అనాసపండును తీసుకోకపోవడం మంచిది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments