Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పండ్ల ముక్కలను తేనెలో కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (17:02 IST)
బొప్పాయిని అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. ఈ పండులో పోషకాలు పుష్కలం. కిడ్నీలోని రాళ్లు తొలగిపోవాలంటే.. రోజూ ఒక కప్పు బొప్పాయి పండ్ల ముక్కల్ని తీసుకోవాలి. నరాల బలహీనతకు బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. 
 
రోజూ అరకప్పు బొప్పాయి పండ్ల ముక్కలను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పిల్లలకు రోజు పావు కప్పు బొప్పాయి ముక్కలను ఇవ్వడం ద్వారా పిల్లల్లో పెరుగుదల వుంటుంది. ఎముకలు బలపడతాయి. 
 
దంత సమస్యలు వుండవు. బొప్పాయి ముక్కలను రోజూ తీసుకుంటే.. ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. బొప్పాయి పండ్లను తేనెలో కలిపి తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments