Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పండ్ల ముక్కలను తేనెలో కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (17:02 IST)
బొప్పాయిని అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. ఈ పండులో పోషకాలు పుష్కలం. కిడ్నీలోని రాళ్లు తొలగిపోవాలంటే.. రోజూ ఒక కప్పు బొప్పాయి పండ్ల ముక్కల్ని తీసుకోవాలి. నరాల బలహీనతకు బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. 
 
రోజూ అరకప్పు బొప్పాయి పండ్ల ముక్కలను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పిల్లలకు రోజు పావు కప్పు బొప్పాయి ముక్కలను ఇవ్వడం ద్వారా పిల్లల్లో పెరుగుదల వుంటుంది. ఎముకలు బలపడతాయి. 
 
దంత సమస్యలు వుండవు. బొప్పాయి ముక్కలను రోజూ తీసుకుంటే.. ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. బొప్పాయి పండ్లను తేనెలో కలిపి తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రాఫిక్‌తో విసుగు చెంది బైకును మోసుకుంటూ వెళ్ళిన యువకుడు..

Kavitha and Sharmila: ఏపీలో షర్మిల.. తెలంగాణలో కవిత..? ఏం జరుగబోతోంది?

పీకలదాకా మద్యం సేవించి వచ్చి తరగతి గదిలో నిద్రపోయిన తాగుబోతు టీచర్!

Kavitha: తెలుగు రాజకీయాల్లో విడిపోయిన మరో కుటుంబం.. టీడీపీలోకి కవిత ఎంట్రీ ఇస్తారా?

నోబెల్ పురస్కారానికి సిఫార్సు చేయలేదనే భారత్‌పై ట్రంప్ అక్కసు.. అందుకే సుంకాల పోటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments