Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పండ్ల ముక్కలను తేనెలో కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (17:02 IST)
బొప్పాయిని అన్నీ సీజన్లలో తీసుకోవచ్చు. ఈ పండులో పోషకాలు పుష్కలం. కిడ్నీలోని రాళ్లు తొలగిపోవాలంటే.. రోజూ ఒక కప్పు బొప్పాయి పండ్ల ముక్కల్ని తీసుకోవాలి. నరాల బలహీనతకు బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. 
 
రోజూ అరకప్పు బొప్పాయి పండ్ల ముక్కలను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పిల్లలకు రోజు పావు కప్పు బొప్పాయి ముక్కలను ఇవ్వడం ద్వారా పిల్లల్లో పెరుగుదల వుంటుంది. ఎముకలు బలపడతాయి. 
 
దంత సమస్యలు వుండవు. బొప్పాయి ముక్కలను రోజూ తీసుకుంటే.. ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. బొప్పాయి పండ్లను తేనెలో కలిపి తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments