Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారింజ పండు తింటే బోలెడన్ని ప్రయోజనాలు, ఏంటవి?

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (22:27 IST)
నారింజ పండు. ఇది ఎంతో ఆరోగ్యకారిగా ఉపయోగపడటమే కాకుండా, సిట్రిక్ యాసిడ్ కారణంగా కాస్త పులుపు, రుచిని కలిగివుంటుంది. ఈ పండు గురించి తెలుసుకుందాము. ఉబ్బసం సమస్య వున్నవారు నారింజ పండురసంలో ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవిస్తే తగ్గిపోతుంది. 
మూత్రంలో మంట ఉన్న వారు కమలారసంలో లేత కొబ్బరి నీటిని కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
 
టీబీ, టైఫాయిడ్‌‌తో బాధపడే వారికి కమలారసం రోగనివారిణిగా ఉపయోగపడుతుంది. కమలా రసాన్ని తాగితే శరీరంలో నిరోధకశక్తిని పెరుగుతుంది. కమలాకాయలు తింటుంటే కాలేయం, గుండె, మూత్రపిండాలు సక్రమంగా పని చేస్తాయి.

దగ్గు, ఆయాసం వున్నవారు గ్లాసుడు కమలారసంలో చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి తాగితే శక్తి వస్తుంది. ఎక్కువగా నారింజ తింటే అతిసారం, వాంతులు, వికారం, గుండెల్లో మంట, ఉబ్బరం, తిమ్మిర్లు, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కలగొచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో ఎలాన్ మస్క్ లవ్వాయణం

పారాసిట్మాల్ మాత్రల్లో నాణ్యతా లోపం : డ్రగ్స్ టెస్టుల్లో ఫెయిల్

వంగవీటి రాధాకృష్ణకు స్వల్ప గుండెపోటు.. ఏమైంది?

వంగవీటి రాధకు గుండెపోటు.. ఆందోళన అక్కర్లేదన్న వైద్యులు!

మహాలక్ష్మిని హత్య చేశాడు.. ఫ్రిజ్‌లో కుక్కిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైవిధ్యం పేరుతో ప్రభాస్ తో ప్రయోగాలు చేస్తున్న దర్శకులు

విడాకుల కోసం కోర్టుకెక్కిన 'రంగేలీ' భామ

సిటాడెల్ హనీ బన్నీ ప్రీమియర్ షోకు హాజరైన సమంత, ప్రియాంక చోప్రా

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

తర్వాతి కథనం
Show comments