గోరువెచ్చని ఆవుపాలతో జాజికాయ పొడిని పురుషులు తాగితే?

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (20:19 IST)
జాజికాయ. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తుంది. జాజికాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి.
 
ఈ కాయ మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
గోరువెచ్చని ఆవుపాలతో జాజికాయ పొడిని పురుషులు తాగితే శక్తినిస్తుంది. జాజికాయను తీసుకుంటే దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది. మోతాదుకు మించి జాజికాయను తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు.
 
అధికంగా వాడితే ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం సమస్యలు రావచ్చు. జాజికాయ వాడకం విషయంలో జాగ్రత్త ముఖ్యం, గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏలూరులో దారుణం: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

తర్వాతి కథనం
Show comments