ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లు వాడుతున్నారా?

ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. చేతిలో ఆహారాన్ని కలుపుకుని తీసుకుంటే.. శరీరానికి బలం చేకూరుతుందట. చేతిలో ఆహారం తీసుకుంటే కొన్ని మిలియన్ల నరాలు మెదడుకు

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (15:36 IST)
ఆహారం తీసుకునేటప్పుడు స్పూన్లు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. చేతిలో ఆహారాన్ని కలుపుకుని తీసుకుంటే.. శరీరానికి బలం చేకూరుతుందట.

చేతిలో ఆహారం తీసుకుంటే కొన్ని మిలియన్ల నరాలు మెదడుకు  సిగ్నల్స్ పంపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారాన్ని చేతిలో కలుపుకుని తీసుకుంటే మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. 
 
ఇలా జరిగితే కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ విడుదల కావడం ద్వారా  జీర్ణశక్తి పెరుగుతుంది. వేళ్ళతో ఆహారాన్ని కలుపుకుని ముద్దలుగా తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ జరుగుతుంది. చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల, వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్‌పై డోనాల్డ్ ట్రంప్ కన్నెర్ర : 500 శాతం సుంకాలు మోతకు సిద్ధం

ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు యాక్సిడెంట్ ప్లాన్

Ranga Reddy: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల మృతి

రాజధాని అభివృద్ధి కోసం సేకరించిన భూములను త్వరలోనే అభివృద్ధి చేస్తాం.. నారాయణ

175 లక్షల బిర్యానీలు మొదలుకుని 39.9 లక్షల వెజ్ దోశల వరకు…

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

Anil Ravipudi: విమర్శలను తట్టుకుని ఎంటర్టైన్మెంట్ తో ఆదరణ పొందడం కష్టమైన పని : అనిల్ రావిపూడి

Venkatesh: చిరంజీవి, నేను ఇద్దరం రఫ్ఫాడించేశాం. ఎంజాయ్ చేస్తారు: విక్టరీ వెంకటేష్

Chiranjeevi: అవి తీపి జ్ఞాపకాలు. అదంతా ఈ జనరేషన్ తెలియజేసే ప్రయత్నం మన శంకర వర ప్రసాద్ గారు

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

తర్వాతి కథనం
Show comments