Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు రోజూ పాలు, మజ్జిగ, పెరుగు తీసుకోకపోతే.. అంతేసంగతులు

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (12:34 IST)
మహిళలు తప్పనిసరిగా రోజుకు రెండు గ్లాసుల పాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారమైన పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. 
 
మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి. అందుకే మహిళలు చిన్నప్పటి నుంచే పాలను తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
పాలలో ప్రోటీన్లు, క్యాల్షియం, ఖనిజ లవణాలు పుష్కలంగా వుంటాయి. ఇందులో ఎ, బి, సి, మరియు డి విటమిన్లు కూడా లభిస్తాయని.. తద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావని.. న్యూట్రీషియన్లు చెప్తున్నారు. 
 
టీనేజీ అమ్మాయిలు రోజును నాలుగు గ్లాసుల పాలు తీసుకోవాలని 25 ఏళ్లు దాటిన మహిళలు రోజుకు రెండు గ్లాసుల పాలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. పాలు తాగేందుకు ఇష్టపడని వారైతే పాల నుంచి తయారైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, ఐస్ క్రీములు, చాక్లేటులు మొదలైన వాటిని తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments