Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? జున్ను తింటే?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (17:45 IST)
జున్నులో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది. ఇవి దంతాలను, ఎముకలను దృఢంగా వుంచుతుంది. విటమిన్ డి లోపం వున్నవారు జున్ను తినడం వల్ల ఆ లోపాన్ని సరి చేసుకోవచ్చు. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుని పనిచేసే వారిలో విటమిన్ డి లోపం వుంటుంది. దీంతో ఒబిసిటీ తప్పదు. ఫలితంగా బరువు పెరిగే అవకాశం వుండదు. 
 
జున్నులో వుండే విటమిన్ ఎ వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది. హైబీపీ ఉన్నవారు జున్ను తినడం మంచిది. బరువు పెరగాలనుకునేవారికి జున్ను ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు అందుతాయి. జున్ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Raja Singh: గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలి: రాజా సింగ్ (video)

Peacok: తల్లి ప్రేమ- కొండచిలువతో నెమలి ఫైట్.. ఎందుకో తెలుసా? (video)

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

తర్వాతి కథనం
Show comments