Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? జున్ను తింటే?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (17:45 IST)
జున్నులో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది. ఇవి దంతాలను, ఎముకలను దృఢంగా వుంచుతుంది. విటమిన్ డి లోపం వున్నవారు జున్ను తినడం వల్ల ఆ లోపాన్ని సరి చేసుకోవచ్చు. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుని పనిచేసే వారిలో విటమిన్ డి లోపం వుంటుంది. దీంతో ఒబిసిటీ తప్పదు. ఫలితంగా బరువు పెరిగే అవకాశం వుండదు. 
 
జున్నులో వుండే విటమిన్ ఎ వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది. హైబీపీ ఉన్నవారు జున్ను తినడం మంచిది. బరువు పెరగాలనుకునేవారికి జున్ను ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు అందుతాయి. జున్ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments