Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? జున్ను తింటే?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (17:45 IST)
జున్నులో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది. ఇవి దంతాలను, ఎముకలను దృఢంగా వుంచుతుంది. విటమిన్ డి లోపం వున్నవారు జున్ను తినడం వల్ల ఆ లోపాన్ని సరి చేసుకోవచ్చు. కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుని పనిచేసే వారిలో విటమిన్ డి లోపం వుంటుంది. దీంతో ఒబిసిటీ తప్పదు. ఫలితంగా బరువు పెరిగే అవకాశం వుండదు. 
 
జున్నులో వుండే విటమిన్ ఎ వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది. హైబీపీ ఉన్నవారు జున్ను తినడం మంచిది. బరువు పెరగాలనుకునేవారికి జున్ను ద్వారా ప్రోటీన్లు, కొవ్వులు అందుతాయి. జున్ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments