Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానాటికీ పెరిగిపోతున్న మానసిక సమస్యలు (video)

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (10:55 IST)
తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మానసిక సమస్యలతో బాధపడే బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా భయం, ఒంటరితనం, ఒత్తిడి, యాంగ్జైటీ వంటివి ఉన్నట్టు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 
 
ముఖ్యంగా కోవిడ్ మొదలైన నాటి నుంచి మరింత తీవ్రంగా పరిస్థితి మారిపోయింది. దీంతో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనేక ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ విషయం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మంది ప్రజలు కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటున్నారు. 8 లక్షల మంది యేటా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తేలింది. మలేరియా వల్ల కోల్పోతున్న ప్రాణాలకు ఇది రెట్టింపుగా ఉంది. 
 
రానున్న రెండు దశాబ్దాల్లో కేన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులకు పెట్టే ఖర్చు కంటే ఎక్కువ మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెబుతుంది. మానసిక ఆరోగ్య పరిరక్షణకు పెట్టే ప్రతి పైసా ఖర్చుకు వచ్చే సామాజిక, ఆర్థిక లాభాలు 3.3 నుంచి 5.7 రెట్లు ఎక్కువగా ఉంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments