Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తమా రోగులు అది చేస్తే చాలు...

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (22:15 IST)
రోజూ కనీసం ఓ అరగంటపాటు హాయిగా నవ్వేవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు అంటున్నారు. అంతేకాదు మనసారా నవ్వినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఏవైనా బాధలు ఉన్నట్లయితే వాటికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 
 
కీళ్లవాపు, కండరాల నొప్పులు, బిగుసుకుపోవటం... వంటి ఇబ్బందులు నవ్వుతో తగ్గిపోతాయి. బాధను తగ్గించే ఎండార్ఫిన్‌లు విడుదలవబట్టే పార్శ్వ నొప్పితో బాధపడేవారికి నవ్వును ఓ చికిత్స విధానంగా నేడు ప్రయోగిస్తున్నారు. ఆస్త్మా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారికి నవ్వు ఓ మంచి వ్యాయామం. నవ్వువల్ల ఊపిరితిత్తుల బాగా వ్యాకోచిస్తాయి. 
 
రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఆస్త్మా రోగులకు శ్వాస నాళాల్లో శ్లేష్మం పేరుకుని ఇబ్బంది పెడుతుంది. దానిని బయటకు తెప్పించేందుకు వైద్యులు ఫిజియోథెరపీని సూచిస్తారు. బూరలు ఊదటం వంటివి చేయించటం ద్వారా శ్లేష్మాన్ని బయటకు రప్పిస్తారు. నిజానికి నవ్వు చేసే పని అదే. నవ్వినపుడు శ్వాసకోశాలు విచ్చుకుని శ్లేష్మం బయటకు వస్తుంది. అయితే అతిగా నవ్వినపుడు ఆస్త్మా రోగులకు ఇబ్బంది ఎక్కువ కావచ్చు. ఆ సందర్భంలో తప్పక వైద్యుని సంప్రదించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments