Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి పూట ఆహారం.. అయ్య బాబోయ్ అంత డేంజరా?

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (10:05 IST)
అర్థరాత్రి పూట ఆహారం తీసుకోవడం అనారోగ్యానికి కారణం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు తినడం ద్వారానూ వ్యాధులు వెన్నంటి వస్తాయని వారు చెప్తున్నారు. ఆధునికత, ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్న నేటి జనం ఆహారంపై పెద్దగా శ్రద్ధ చూపట్లేదు. రాత్రి పూట ఉద్యోగాల కారణంగా నిద్రను మానుకోవడంతో పాటు సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు.
 
కొందరైతే లేట్ నైట్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. కానీ అర్థరాత్రి పూట తీసుకునే ఆహారంతో మెదడుకు ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెరశాతం పెరగటంతో పాటు కొవ్వుపదార్థాలు పెరిగి గుండె సమస్యలూ సంభవిస్తాయి.
 
వీటితో పాటు మెదడుపై లేట్‌నైట్‌ ఫుడ్‌ అధిక ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం తేల్చింది. నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్‌ తీసుకుంటుంటారు. తదేకంగా టీవీ చూస్తూ, సెల్‌ఫోన్‌లో నెట్‌ సర్ఫ్‌ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలియకుండా బాగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్‌ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్‌ మెదడుపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

తర్వాతి కథనం
Show comments