Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీటిని తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయా?

ఆధునిక జీవనశైలి ఆహార అలవాట్ల వలన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ప్రపంచంలోని 18 శాతం మంది మహిళలు, 9.6 శాతం మంది పురుషులు కీళ్ళనొప్పులతో బాధపడుతున్నట్లు పలు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నారు. 60 ఏళ్

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (10:23 IST)
ఆధునిక జీవనశైలి ఆహార అలవాట్ల వలన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ప్రపంచంలోని 18 శాతం మంది మహిళలు, 9.6 శాతం మంది పురుషులు కీళ్ళనొప్పులతో బాధపడుతున్నట్లు పలు ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నారు. 60 ఏళ్లకు పైబడిని వ్యక్తుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడిస్తున్నారు.
 
రోజుకు ఒక గ్రామ్ చేప నూనె క్యాప్యూల్స్ తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గడంతోపాటు హృద్రోగ సమస్యలు కూడా నివారించవచ్చునని పేర్కొన్నారు. చేపనూనెలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కీళ్ళవాపును తగ్గించి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చును.
 
విటమిన్ కె అధికంగా కూరగాయలు, పాలకూర, కొత్తిమీర, క్యాబేజీలలో ఉంటుంది. కాబట్టి ఆహారంలో తప్పనిసరిగా ఇవి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. తద్వారా కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఊబకాయం వలన కీళ్ళపై బరువు పడడంతో పాటు శరీరంలోని వ్యవస్థాపక మార్పులపై ప్రభావం చూపుతుంది. 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments