Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ ముందు జాబ్, ఐతే ప్రతిరోజూ 45 నిమిషాలు నడక తప్పదు

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (14:38 IST)
ఈరోజుల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగాలు ఎక్కువ. దానితో అంతర్గత అవయవాలకు పనిలేక పాడైపోతున్నాయి. అందువల్ల రోజూ కనీసం 45 నిమిషాల పాటు నడక ఖచ్చితంగా చేయాలని వైద్యులు సూచన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
స్థిరంగా కంప్యూటర్ ముందు కూర్చుకుని పనిచేసేవారు రెగ్యులర్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి. ఇలాంటి నడక వల్ల ఆరోగ్యకరమైన బరువుతో పాటు శరీర కొవ్వును తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తరిమికొట్టవచ్చు.
 
టైప్ 2 డయాబెటిస్‌తో సహా వివిధ అనారోగ్యాలు దరిచేరకుండా నివారించవచ్చు. కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ని మెరుగుపరిచేందుకు నడక చక్కని మార్గం. ఎముకలు, కండరాలు బలోపేతం కావాలంటే ప్రతిరోజూ నడవాల్సిందే. నడకతో శరీర రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments