Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్ ముందు జాబ్, ఐతే ప్రతిరోజూ 45 నిమిషాలు నడక తప్పదు

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (14:38 IST)
ఈరోజుల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగాలు ఎక్కువ. దానితో అంతర్గత అవయవాలకు పనిలేక పాడైపోతున్నాయి. అందువల్ల రోజూ కనీసం 45 నిమిషాల పాటు నడక ఖచ్చితంగా చేయాలని వైద్యులు సూచన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
స్థిరంగా కంప్యూటర్ ముందు కూర్చుకుని పనిచేసేవారు రెగ్యులర్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి. ఇలాంటి నడక వల్ల ఆరోగ్యకరమైన బరువుతో పాటు శరీర కొవ్వును తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తరిమికొట్టవచ్చు.
 
టైప్ 2 డయాబెటిస్‌తో సహా వివిధ అనారోగ్యాలు దరిచేరకుండా నివారించవచ్చు. కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ని మెరుగుపరిచేందుకు నడక చక్కని మార్గం. ఎముకలు, కండరాలు బలోపేతం కావాలంటే ప్రతిరోజూ నడవాల్సిందే. నడకతో శరీర రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గాజాలో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను చంపేశాం.. ఇజ్రాయేల్

కీలక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు - బ్యానర్లు నిషేధం : ఏపీ మంత్రి కె.నారాయణ

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఏపీకి వర్షాలే వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

కెనడాలో ఏమాత్రం చలనం లేదు.. ఆరోపణలు తిప్పికొట్టిన భారత్

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

తర్వాతి కథనం
Show comments