Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని నీటిని తాగటం కంటే గోరువెచ్చని నీరు మంచిదా?

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (22:57 IST)
గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల లాభాలు వున్నాయి, అలాగే కాస్తాకూస్తో ఇబ్బందులు కూడా ఉన్నాయి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో వున్న మలిన పదార్థాలను వేగంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఐతే గోరువెచ్చని నీరు తాగడం వల్ల దాహం తగ్గుతుంది. మీ శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోయే అవకాశం ఉన్నందున ఇది వేడి ఉష్ణోగ్రతలలో సమస్య కావచ్చు.

 
సాధారణంగా, చల్లని నీరు హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయినప్పటికీ జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు చల్లటి నీరు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రికవరీని నెమ్మదిస్తుంది. చల్లటి నీరు పెద్దవారిలో జీర్ణక్రియను నెమ్మదిచేస్తుంది. వ్యాయామం తర్వాత చల్లటి నీటిని తీసుకోవచ్చు. ఐతే భారీగా భోజనం చేసినప్పుడు గోరువెచ్చని మంచినీరు తాగడం మేలు అంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments