చల్లని నీటిని తాగటం కంటే గోరువెచ్చని నీరు మంచిదా?

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (22:57 IST)
గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల లాభాలు వున్నాయి, అలాగే కాస్తాకూస్తో ఇబ్బందులు కూడా ఉన్నాయి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో వున్న మలిన పదార్థాలను వేగంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఐతే గోరువెచ్చని నీరు తాగడం వల్ల దాహం తగ్గుతుంది. మీ శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోయే అవకాశం ఉన్నందున ఇది వేడి ఉష్ణోగ్రతలలో సమస్య కావచ్చు.

 
సాధారణంగా, చల్లని నీరు హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయినప్పటికీ జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు చల్లటి నీరు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రికవరీని నెమ్మదిస్తుంది. చల్లటి నీరు పెద్దవారిలో జీర్ణక్రియను నెమ్మదిచేస్తుంది. వ్యాయామం తర్వాత చల్లటి నీటిని తీసుకోవచ్చు. ఐతే భారీగా భోజనం చేసినప్పుడు గోరువెచ్చని మంచినీరు తాగడం మేలు అంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

తర్వాతి కథనం
Show comments