Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లని నీటిని తాగటం కంటే గోరువెచ్చని నీరు మంచిదా?

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (22:57 IST)
గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల లాభాలు వున్నాయి, అలాగే కాస్తాకూస్తో ఇబ్బందులు కూడా ఉన్నాయి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో వున్న మలిన పదార్థాలను వేగంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఐతే గోరువెచ్చని నీరు తాగడం వల్ల దాహం తగ్గుతుంది. మీ శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోయే అవకాశం ఉన్నందున ఇది వేడి ఉష్ణోగ్రతలలో సమస్య కావచ్చు.

 
సాధారణంగా, చల్లని నీరు హైడ్రేట్‌గా ఉంచుతుంది. అయినప్పటికీ జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు చల్లటి నీరు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రికవరీని నెమ్మదిస్తుంది. చల్లటి నీరు పెద్దవారిలో జీర్ణక్రియను నెమ్మదిచేస్తుంది. వ్యాయామం తర్వాత చల్లటి నీటిని తీసుకోవచ్చు. ఐతే భారీగా భోజనం చేసినప్పుడు గోరువెచ్చని మంచినీరు తాగడం మేలు అంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments