Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వంటలకు మైదాపిండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా?

Webdunia
సోమవారం, 27 మే 2019 (15:22 IST)
చాలా మంది మైదాపిండితో చేసిన పూరీ, బోండా, సమోసాలను ఎక్కువగా తింటుంటారు. వాటిని చూడగానే మనస్సును అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. అయితే మైదాతో చేసిన వీటిని తింటే విషంతో సమానమని వార్తలు వస్తున్నాయి. అసలు మైదా మంచిదా కాదా అనేందుకు ఓ పెద్ద చర్చే జరిగింది. ఈ విషయంపై ఆరా తీస్తే చాలా విషయాలు బయటపడ్డాయి. 
 
నిపుణలు చెప్పిన ప్రకారం మైదా తింటే జీర్ణవ్యవస్థ పాడవుతుందన్నది నిజం కాదని చెప్తున్నారు. ఏదైనా సరే అధికంగా తీసుకుంటే సమస్య ఎదురవుతుందని, సరైన మోతాదులో తీసుకుంటే ఎలాంటి నష్టం జరగదని చెబుతున్నారు. అదే విధంగా మైదాను తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్పడంలో నిజం లేదని చెబుతున్నారు. 
 
సరైన పద్ధతిలో తయారైన ఏ వంటకాన్నైనా సరే దానికి తగ్గట్టు వ్యాయామం చేస్తూ తగిన మోతాదులలో తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవని నిపుణులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

తర్వాతి కథనం
Show comments