Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలమైనా ఒక గ్లాసుడు మజ్జిగ తాగండి.. చర్మ వ్యాధుల్ని దూరం చేసుకోండి

వేసవిలో మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణాన్ని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే వర్షాకాలంలోనూ మధ్యాహ్నం పూట ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులను, అలెర్జీలను దూరం చేస

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (16:18 IST)
వేసవిలో మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణాన్ని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే వర్షాకాలంలోనూ మధ్యాహ్నం పూట ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులను, అలెర్జీలను దూరం చేసుకోవచ్చు. ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్లకు ఇది చెక్ పెడుతుంది.

రాత్రంలో మజ్జిగలో నానబెట్టిన అన్నాన్ని ఉదయం పూట తీసుకోవడం ద్వారా శరీర వేడిమి చాలామటుకు తగ్గుతుంది. కంటికి మేలు చేస్తుంది. కలబంద గుజ్జు, మజ్జిగ, ఉప్పును షేక్‌లా తయారు చేసుకుని పరగడుపున తీసుకునే వారిలో అలసట ఉండదు. శరీరానికి కొత్త ఉత్సాహం చేకూరుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. 
 
కలబంద గుజ్జును బాగు రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని మజ్జిగలో చేర్చి కాస్త ఉప్పు పట్టించి.. ఉదయం పూట తీసుకునే వారిలో నీరసం ఆవహించదు. ఇంకా సంతానలేమి నయం చేసుకోవచ్చు. ఇంకా కీళ్ళనొప్పులున్న వారికి మజ్జిగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మజ్జిగతో పాటు శొంఠి, మిరియాల పొడి చేర్చుకుని తాగితే.. వాతం, కఫం సమం అవుతుంది. చర్మం కందిపోతే ఆ ప్రాంతంలో.. మజ్జిగలో ముంచిన కాటన్‌తో అద్దితే మంచి ఫలితం ఉంటుంది. పిల్లలకు రోజుకు ఒక గ్లాసుడు మజ్జిగ పట్టిస్తే ఎముకలు బలపడతాయి. మజ్జిగలో విటమన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments