జ్వరంతో భాదపడే వారు అన్నం తినవచ్చా..?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (17:14 IST)
సాధారణంగా సీజన్‌లు మారుతున్నప్పుడు జ్వరాలు రావడం మనం చూస్తూనే ఉంటాం. జ్వరం వచ్చినప్పుడు చాలా మందికి ఏమి తిన్నా నోటికి ఏమీ రుచించదు. బాగా నీరసంగా ఉంటుంది. అన్నం తినడానికి కూడా సుముఖంగా ఉండరు. 
 
అన్నం తింటే సమస్యలు వస్తాయని కొంతమంది చెప్తుంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇదే విషయమై వైద్యులను వివరణ కోరగా వారు అందుకు సంబంధించిన ఒక కారణాన్ని వివరించారు. జ్వరం వచ్చినప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని వారు సూచించారు. 
 
పాలు, బ్రెడ్, కొబ్బరినీరు, ఇడ్లీ మరియు నూనె తక్కువగా వేసి చేసిన పదార్ధాలను తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. అన్నం తినడం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి, అన్నం తినకపోవడమే మంచిదని అంటున్నారు. 
 
అంతేకాకుండా జ్వరంగా ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ మందకొడిగా పనిచేస్తుంది. ఏ ఆహారం అయినా అరగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి అన్నం తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంటగలిసిపోతున్న కుటుంబ విలువలు.. భార్యాబిడ్డల్ని హత్యచేసి వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రంతా కురిసిన వర్షాలు.. ప్రజలకు వేడి నుంచి ఉపశమనం

ప్రియుడు గదికి కుమార్తెను బలవంతంగా పంపిన తల్లి... ఎక్కడ?

చంద్రునిపై అన్వేషణ మిషన్లకు మద్దతుగా రోబోటిక్ ల్యాండర్లు, రోవర్లు, డ్రోన్‌లు

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

తర్వాతి కథనం
Show comments