Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనీమియాకు చెక్ పెట్టాలా? ఐతే అల్పాహారం మానొద్దు..

రక్త హీనతతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. రక్తహీనత రాకుండా ఉండేందుకు ఆహారంలో ఐరన్ ఉండే విధంగా చూసుకోవాలి. చేపలు, ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, తాజాకూరగాయలు తీసుకోవాలి. పాలు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (09:40 IST)
రక్త హీనతతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. రక్తహీనత రాకుండా ఉండేందుకు ఆహారంలో ఐరన్ ఉండే విధంగా చూసుకోవాలి. చేపలు, ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, తాజాకూరగాయలు తీసుకోవాలి. పాలు, కోడిగుడ్లు ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగుతుండాలి. 
 
నిద్ర లేవగానే పరగడుపున మూడు గ్లాసుల మంచినీటిని సేవించాలి. ఆ నీరు శరీరంలోని పేరుకపోయిన వ్యర్థానంత టాక్సిన్ల ద్వారా బయటకు పంపుతుంది. ఇంకా రక్తహీనత కలిగిన వారు బరువును అదుపులో ఉంచుకోవాలి. దీని కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి.
 
అలాగే రక్తహీనతను దూరం చేసుకోవాలంటే.. భోజనానికి ముందు స్నాక్స్ తీసుకోకపోవడం మంచిది. డైట్‌లో పాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. అల్పాహారం మానేయకుండా తప్పక తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తీసుకోవడం మానేస్తే అనీమియా తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments