Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరితో డయాబెటిస్ మటాష్.. తేనెతో కలుపుకుని తాగితే..?

Webdunia
సోమవారం, 31 మే 2021 (23:07 IST)
ఆయుర్వేదంలో ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. సిట్రస్ ఫలమైన ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. కంటిచూపును మెరుగుపరచడానికి ఉసిరి బాగా సహకరిస్తుంది. కంటి శుక్లాలను తొలగించడంలో దీని పాత్ర అమోఘం. దీనికోసం ఉసిరి పొడిని తేనెతో కలుపుకుని తాగడం మంచిది.
 
ప్రస్తుతం డయాబెటిస్ కామనైపోయింది. ప్రతీ యేటా డయాబెటిస్ వ్యాధిన బారిన పడ్డవారు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఉసిరి రసాన్ని తేనెలో కలుపుకుని తాగితే బాగుంటుంది. 
 
అసిడిటీ ఇబ్బందితో బాధపడుతున్నవారు ఉసిరి, చక్కెర కలుపుకుని తిన్నా సరిపోతుంది. లేదంటే నీటిలో కలుపుకుని తాగినా మంచిదే. ఇంకా ఉసిరి కాయ జ్యూస్ తాగితే కడుపుకి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

తర్వాతి కథనం
Show comments