Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరితో డయాబెటిస్ మటాష్.. తేనెతో కలుపుకుని తాగితే..?

Webdunia
సోమవారం, 31 మే 2021 (23:07 IST)
ఆయుర్వేదంలో ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. సిట్రస్ ఫలమైన ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. కంటిచూపును మెరుగుపరచడానికి ఉసిరి బాగా సహకరిస్తుంది. కంటి శుక్లాలను తొలగించడంలో దీని పాత్ర అమోఘం. దీనికోసం ఉసిరి పొడిని తేనెతో కలుపుకుని తాగడం మంచిది.
 
ప్రస్తుతం డయాబెటిస్ కామనైపోయింది. ప్రతీ యేటా డయాబెటిస్ వ్యాధిన బారిన పడ్డవారు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఉసిరి రసాన్ని తేనెలో కలుపుకుని తాగితే బాగుంటుంది. 
 
అసిడిటీ ఇబ్బందితో బాధపడుతున్నవారు ఉసిరి, చక్కెర కలుపుకుని తిన్నా సరిపోతుంది. లేదంటే నీటిలో కలుపుకుని తాగినా మంచిదే. ఇంకా ఉసిరి కాయ జ్యూస్ తాగితే కడుపుకి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments