Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినప వడియాలు తింటున్నారా?

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (15:17 IST)
మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ పప్పుతో చేసిన మినప వడియాలు సైడ్ డిష్ గా మంచి టేస్ట్ వుంటాయి. వీటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మినప వడియాలు జీర్ణక్రియకు సహాయపడుతాయి.
 
మినప వడియాలులో ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచివి.
 
కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయకారిగా వుంటాయి.
 
వీటిలో ఫాస్పరస్ వుండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 
మధుమేహం నియంత్రణలో కూడా ఇవి పనిచేస్తాయి.
 
శరీరంలో నొప్పి, వాపులను ఎదుర్కోవడంలో దోహదపడుతాయి.
 
చర్మ ఆరోగ్యానికి మినప వడియాలు ఉపయోగపడతాయి.
 
గమనిక: ఐతే మితిమీరి తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావచ్చు కనుక మితంగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments