Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్‌ రసంలో తేనే కలిపి తాగితే?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (21:45 IST)
యాపిల్‌ రసంలో తేనే కలిపి తాగితే రక్తం బాగా పడడమే కాకుండా గుండెదడ నయమవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాగే ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష కలిపి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే అతిదాహం తగ్గిపోతుంది. మహిళలు ఈ నీటిని తాగడం లేదా ఖర్జూరాన్ని, ఎండు ద్రాక్షల్ని రోజుకు రెండేసి తీసుకుంటే అలసటను దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజు కమలాపండు రసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 
బొప్పాయి పండును క్రమతప్పకుండా ప్రతిరోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని అరికడుతుంది. జ్వరంవల్ల దాహం తీరికపోతే దానిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. 
 
గుండె ఆయాసం, రక్తపోటు ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తింటే మంచిది. నారింజపండు తీసుకుంటే ఆకలి వృద్ధి చెందుతుంది. గ్యాస్టిక్ ఆల్సర్ ఉన్నవారు పాలల్లో ద్రాక్షరసం కలిపి తీసుకుంటే అల్సర్‌కు మంచి మందుగా పనిచేస్తుంది. మధుమేహవ్యాధిగ్రస్తులకు నేరేడుపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments