Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేమి వలన ఏర్పడే సమస్యలివే..

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (14:29 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 6 నుండి 8 గంటల పాటు కచ్చితంగా నిద్రించాలి. కానీ ఇప్పటి కాలంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు. దాంతో నిద్రకు కొద్ది సమయం కూడా దొరకగడం లేదు. కొందరైతే దీనికి తోడుగా స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇలా వీటి మధ్యలో చిక్కుకుపోయి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
 
మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. కనుక వీలైనంత వరకు తగినన్ని గంటల పాటు కచ్చితంగా నిద్రిస్తే మంచిది. లేదంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అవేంటో తెలుసుకుందాం. రాత్రివేళ నిద్ర సరిగ్గా పోకపోతే మరుసటి రోజు ఈ సమస్య వలన నిద్రమత్తు రోడ్డు ప్రమాదాలకు గురిచేస్తుంది.

నిద్రలేమి శరీర రోగనిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. తద్వారా హైబీపీకి లోనవుతారు. నిద్ర లేకపోతే గుండె వ్యాధులు, ఎముకలు బలం కోల్పోయి పెళుసుగా మారిపోతాయి. దాంతో మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి వలన మెదడుపై ప్రభావం చూపుతుంది. దాంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. ఏ విషయంలోను సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకాదు.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

తర్వాతి కథనం
Show comments