Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

సిహెచ్
గురువారం, 30 మే 2024 (22:55 IST)
వేసవి ఎండలు ముదిరిపోయాయి. దేశంలో దాదాపు ఎక్కడ చూసినా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సూర్యుడు భగభగమంటూ భూమిపైకి కిరణాలు పంపుతున్నాడు. ఈ వాతావరణంలో శరీరాన్ని చల్లగా వుంచుతూ ఆరోగ్యంగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఆహార పదార్థాలను తింటుండాలి. అవేమిటో తెలుసుకుందాము.
 
90 శాతం నీరున్న కీరదోస, దోసకాయలు శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తాయి, శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.
శరీరానికి అవసరమైన పోషకాలతోపాటు నీటి శాతం ఎక్కువున్న పుచ్చకాయలు వేసవిలో గొప్ప ఆహారంగా చెప్పబడింది.
కివీ పండులోని ఎలక్ట్రోలైట్స్ వేసవి తాపాన్ని తీర్చడమే కాకుండా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్‌లతో సమృద్ధిగా ఉండే పవర్ డ్రింక్, వేసవిలో రోజంతా హైడ్రేటెడ్, ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.
అవోకాడో మోనో-సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటుంది, ఇది రక్తం నుండి వేడి, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతుంది.
పుదీనా కూలింగ్ హెర్బ్ కనుక పుదీనా నీరు తాగుతుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

తర్వాతి కథనం
Show comments