Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

సిహెచ్
గురువారం, 30 మే 2024 (22:55 IST)
వేసవి ఎండలు ముదిరిపోయాయి. దేశంలో దాదాపు ఎక్కడ చూసినా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సూర్యుడు భగభగమంటూ భూమిపైకి కిరణాలు పంపుతున్నాడు. ఈ వాతావరణంలో శరీరాన్ని చల్లగా వుంచుతూ ఆరోగ్యంగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఆహార పదార్థాలను తింటుండాలి. అవేమిటో తెలుసుకుందాము.
 
90 శాతం నీరున్న కీరదోస, దోసకాయలు శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తాయి, శరీరంలోని వేడిని తగ్గిస్తాయి.
శరీరానికి అవసరమైన పోషకాలతోపాటు నీటి శాతం ఎక్కువున్న పుచ్చకాయలు వేసవిలో గొప్ప ఆహారంగా చెప్పబడింది.
కివీ పండులోని ఎలక్ట్రోలైట్స్ వేసవి తాపాన్ని తీర్చడమే కాకుండా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్‌లతో సమృద్ధిగా ఉండే పవర్ డ్రింక్, వేసవిలో రోజంతా హైడ్రేటెడ్, ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.
అవోకాడో మోనో-సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటుంది, ఇది రక్తం నుండి వేడి, వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతుంది.
పుదీనా కూలింగ్ హెర్బ్ కనుక పుదీనా నీరు తాగుతుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments