Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ కంప్యూటర్ ముందు పనిచేసేవారు..?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (09:59 IST)
నేటి తరుణంలో కంప్యూటర్‌ ముందు పని చేసేవారు ఎక్కువైపోతున్నారు. ఇలాంటివారు తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తే బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు వైద్యులు.
 
మీరు కంప్యూటర్‌తో పని ప్రారంభించిన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. కళ్ళ క్రింద యాంటీ వ్రింకల్ క్రీమ్ రాసుకోవాలి. దీంతో కళ్ళక్రింద త్వరగా ముడతలు, నల్లటి మచ్చలు ఏర్పడవు. యాంటీ వ్రింకల్ క్రీంలో రెటీనాల్, విటమిన్ సి, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాట్‌లు ఉంటాయి. ఇవి కళ్ళక్రింద మెలెనిన్ రాకుండా కాపాడుతుంది. 
 
ఆరోగ్యకరమైన చర్మం కోసం యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్ వాడడం మంచిది. యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్ వాడడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించబడుతాయి. కళ్ళకు పూర్తి విశ్రాంతినివ్వాలి. దీంతో దాదాపు 8 గంటల సమయం మీరు తప్పనిసరిగా నిద్రపోవాలి. అలా నిద్రపోయినప్పుడే కళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటుంది. నిత్యం అండర్ ఐ జెల్‌ను ప్రయోగించండి దీంతో మీ కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్

Bandla Ganesh: చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్- రెండే నిమిషాల్లో ఆ సమస్య మటాష్

జాగ్రత్త బాబూ, అమరావతి కరకట్ట పైన కారులో వెళితే జారిపోద్ది

Telangana: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది

పాకిస్తాన్‌కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

తర్వాతి కథనం
Show comments