Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరిటాకులో భోజనం చేస్తే ఎంతమంచిదోతెలుసా..?

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:30 IST)
ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్, స్టీల్, పింగాణీ, పేపర్ ప్లేట్లలో భోజనాలు చేస్తున్నారు. బాగా ధనవంతులు వెండి పల్లాల్లో కూడా తింటున్నారు. అయితే మనం పాత రోజుల్లో చూసుకుంటే కేవలం ఇంట్లో అందరూ అరటి ఆకుల్లో ఈ విస్తర్లలో భోజనం చేసేవారు. ఇంటికి ఎవరైనా వచ్చినా విస్తర్లలో వడ్డన ఉండేది. కాని ఇప్పుడు అరటి ఆకులో అన్నం తినడం అనేది ఏదో పూజల సమయంలో వ్రతాలు సమయంలో మాత్రమే కనిపిస్తోంది.
 
అరిటాకులో భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా శరీరానికి అరటి ఆకు భోజనం చాలా మంచిది. ఇప్పటికీ కొన్ని హోటల్స్ ఈ అరటి ఆకులో భోజనం వడ్డిస్తున్నాయి. ఇందులో ఆహరం తింటే ఆకలి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు అసిడిటి కడుపు ఉబ్బరం ఇవన్నీ పోతాయి.
 
ఇక కాలేయం కిడ్ని సంబంధ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మనకి పాతకాలంలో ఈ ఆకు వేసి వేడి వేడి అన్నం వడ్డించేవారు. ఇలా చేయడం వల్ల ఆ వేడికి ఆకులోని పోషకాలు అన్నంలో కలుస్తాయి. ఇలా తింటే కఫ, వాతాలు లాంటి సమస్యలు తగ్గుతాయి. మంచి ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో వ్రతాల సమయంలోనే కాదు సాధారణ సమయాల్లో కూడా ఇలా అరటి ఆకులో భోజనం చేయండి. ఇప్పటి పిల్లలకు కూడా ఇలా తినడం నేర్పించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

బెజవాడ దుర్గమ్మకు రూ.18 లక్షలతో మంగళసూత్రం.. సామాన్య భక్తుడి కానుక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments